వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైభవంగా పుష్కర ఉత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ః గోదావరి పుష్కరాలుబుధవారం మధ్యాహ్నం వైభవంగాప్రారంభమయ్యాయి. రాజమండ్రి, భద్రాచలం,బాసర, కాళేశ్వరం వద్ద తొలిరోజు వేలాదిమంది పుణ్యస్నానాలు చేశారు. గోదావరి నదిప్రవహించే ఏడు జిల్లాల్లో 164 స్నానఘట్టాలనుముస్తాబు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి వద్ద గోదావరి నదిలోమధ్యాహ్నం 12 గంటల యాభై తొమ్మిది నిముషాలకు పుష్కర స్నానంచేశారు. అదే సమయంలో భద్రాచలం గవర్నర్ సుర్జీత్ సింగ్బర్నాలా, బాసరలో హోం మంత్రి దేవేందర్ గౌడ్ పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. గోదావరి పుష్కరాలనుకుంభమేళా తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం 180 కోట్లరూపాయలు కేటాయించింది.
Comments
Story first published: Wednesday, July 30, 2003, 23:53 [IST]