వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామజన్మభూమి న్యాస్‌ నేత కాలధర్మం

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: అయోధ్యలోని రామాలయ నిర్మాణ ఉద్యమ నేత మహంత్‌ రామచంద్రదాస్‌ పరమహంస గురువారం కాలధర్మం చెందారు.అస్వస్థత కారణంగా ఆయన కన్ను మూశారు. ఆయనకు 90 ఏళ్లు.

గుండెపోటుతో ఈ నెల మొదటివారంలో లక్నోలోని ఎస్‌జిపిజిఐ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు అక్కడ వేరేఅస్వస్థతకు గాను శస్త్రచికిత్స జరిగింది. ఆయన గురువారం తెల్లవారుజామున గం.4.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి)సీనియర్‌ నేతలు అశోక్‌ సింఘాలు, మహంత్‌ అవైద్యనాథ్‌ ఆఖరకు చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X