వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రామజన్మభూమి న్యాస్ నేత కాలధర్మం
లక్నో: అయోధ్యలోని రామాలయ నిర్మాణ ఉద్యమ నేత మహంత్ రామచంద్రదాస్ పరమహంస గురువారం కాలధర్మం చెందారు.అస్వస్థత కారణంగా ఆయన కన్ను మూశారు. ఆయనకు 90 ఏళ్లు.
గుండెపోటుతో ఈ నెల మొదటివారంలో లక్నోలోని ఎస్జిపిజిఐ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు అక్కడ వేరేఅస్వస్థతకు గాను శస్త్రచికిత్స జరిగింది. ఆయన గురువారం తెల్లవారుజామున గం.4.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి)సీనియర్ నేతలు అశోక్ సింఘాలు, మహంత్ అవైద్యనాథ్ ఆఖరకు చేరుకున్నారు.
Comments
Story first published: Thursday, July 31, 2003, 23:53 [IST]