వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైళ్లో పేలుడు: ఇద్దరికి గాయాలు
లక్నో: హౌరా- అమృతసర్ పంజాబ్ మెయిల్రైల్వే మెయిల్ సర్వీస్ కోచ్లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదం రామ్పూర్ జిల్లామిలక్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.
కోచ్లోని ఉత్తరాలను వేరు చేస్తుండగా సోమవారం అర్థరాత్రి ఈ పేలుడు సంభవించినట్లు, ఈ పేలుడు చిన్నదేనని అధికార వర్గాలు చెప్పాయి. క్షతగాత్రులను బరేలీ ఆస్పత్రిలో చేర్చారు. వారు ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. ప్రమాదంలో దెబ్బ తిన్న కోచ్ను రైలు నుంచి తొలగించారు.
Comments
Story first published: Tuesday, August 5, 2003, 23:53 [IST]