వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైళ్లో పేలుడు: ఇద్దరికి గాయాలు

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: హౌరా- అమృతసర్‌ పంజాబ్‌ మెయిల్‌రైల్వే మెయిల్‌ సర్వీస్‌ కోచ్‌లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదం రామ్‌పూర్‌ జిల్లామిలక్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగింది.

కోచ్‌లోని ఉత్తరాలను వేరు చేస్తుండగా సోమవారం అర్థరాత్రి ఈ పేలుడు సంభవించినట్లు, ఈ పేలుడు చిన్నదేనని అధికార వర్గాలు చెప్పాయి. క్షతగాత్రులను బరేలీ ఆస్పత్రిలో చేర్చారు. వారు ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. ప్రమాదంలో దెబ్బ తిన్న కోచ్‌ను రైలు నుంచి తొలగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X