వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ చేతిలో ఇద్దరు నేతల హత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో నక్సలైట్లు వేర్వేరు రాజకీయ పార్టీల నేతలను ఇద్దరిని కాల్చి చంపారు.
కరీంనగర్ జిల్లా మారుపాక గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు సంతోష్ రావును సిపిఐ(ఎంఎల్) జనశక్తి నక్సలైట్లు హత్య చేశారు. పోలీసు ఇన్ఫార్మర్ అనే ఆరోపణతో నక్సలైట్లు ఆయనను చంపారు. ఇదే జిల్లాలోని నామాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడువిఠల్ రెడ్డిని అదే గ్రూప్ నక్సలైట్లు హత్య చేశారు.
Comments
Story first published: Wednesday, August 20, 2003, 23:53 [IST]