వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుత్బుల్లాపూర్‌లో లింగ్డో

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారత ప్రధాన ఎన్నికల కమీషనర్‌ లింగ్డో శనివారం రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మునిసిపాలిటీలో ఫొటో గుర్తింపు కార్డుల జారీని పరిశీలించారు. ఓటర్లకు కొందరికి ఆయనస్వయంగా ఫొటో గుర్తింపు కార్డులు ఇచ్చారు.

ఎన్నికలు వచ్చే లోగాఅందరికీ ఫొటో గుర్తింపు కార్డులు అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X