వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదివారం పుష్కరాలకు ముగింపు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జూలై 30న అట్టహాసంగా ప్రారంభమైన పవిత్ర గోదావరి పుష్కరాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఆదివారం చివరి రోజు కావడంతో భక్తులు, యాత్రికుల సందడితో పుష్కరఘాట్‌ లు కిటకిటలాడుతున్నాయి.

గోదావరి వరద ప్రవాహాంపెరిగినా, ఎడతెగని వర్షాల జడిలోనూ పుష్కరాలకు ఆదరణ తగ్గడం లేదు. బాసర, ధర్మపురి, కాళేశ్వరంలకు వెళ్ళే భక్తుల వావానాలతో రోడ్లన్ని నిండిపోయాయి.

ఆదివారం నాడు రాజమండ్రి, భద్రాదిలోని ప్రధాన ఘట్టాలకు లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారని అధికారులుఅంచనావేస్తున్నారు. అందుకు తగ్గ ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X