వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆదివారం పుష్కరాలకు ముగింపు
హైదరాబాద్: జూలై 30న అట్టహాసంగా ప్రారంభమైన పవిత్ర గోదావరి పుష్కరాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఆదివారం చివరి రోజు కావడంతో భక్తులు, యాత్రికుల సందడితో పుష్కరఘాట్ లు కిటకిటలాడుతున్నాయి.
గోదావరి వరద ప్రవాహాంపెరిగినా, ఎడతెగని వర్షాల జడిలోనూ పుష్కరాలకు ఆదరణ తగ్గడం లేదు. బాసర, ధర్మపురి, కాళేశ్వరంలకు వెళ్ళే భక్తుల వావానాలతో రోడ్లన్ని నిండిపోయాయి.
ఆదివారం నాడు రాజమండ్రి, భద్రాదిలోని ప్రధాన ఘట్టాలకు లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారని అధికారులుఅంచనావేస్తున్నారు. అందుకు తగ్గ ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేశారు.
Comments
Story first published: Saturday, August 9, 2003, 23:53 [IST]