వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే పంద్రాగస్ట్‌ కి కాంగ్రెస్‌ పాలన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చేస్వాతంత్రదినోత్సవం నాటికి కేంద్రంలో ఎన్టీఏ కూటమిని, రాష్ట్రంలో తెలుగుదేశంను ఓడించాలనిపీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

వచ్చే పంద్రాగస్ట్‌ కి దేశంలో కాంగ్రెస్‌ పాలన వచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని,క్విట్‌ ఇండియా ఉద్యమం మాదిరిగా క్విట్‌ బాబు ఉద్యమం కాంగ్రెస్‌ కార్యకర్తలు చేపట్టాలని ఆయన అన్నారు.

హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ నిర్వహించిన క్రాంతిజ్యోతిర్యాలీ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మతశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎస్‌ ప్రజలను హెచ్చరించారు. ఈ ర్యాలీలో ఏఐసిసి సభ్యులు,సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు హాజరయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X