వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్డీఏ సమావేశం: బాబు సమర్ధన
న్యూఢిల్లీ: పబ్లిక్అకౌంట్స్ కమిటీ (పిఎసి) నివేదికపై బుధవారంనాడు కూడా పార్లమెంటు ఉభయ సభల్లోనూ గందరగోళం చెలరేగింది. ఉభయ సభలు రెండు గంటల దాకా వాయిదా పడ్డాయి.
కార్గిల్ యుద్ధ సమయంలో రక్షణ కొనుగోళ్లకు సంబంధించి తమకుసెంట్రల్ విజిలెన్స్ కమిటీ (సివిసి) నివేదిక ఇవ్వలేదని వెల్లడించినవిషయంపై పార్లమెంటులో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నవిషయం తెలిసిందే. ప్రతిపక్షాలు బుధవారం కూడా ఉభయసభల కార్యకలాపాలను స్తంభింపజేశారు. దీంతో ఉభయ సభలూ వాయిదా పడ్డాయి.
Comments
Story first published: Monday, August 18, 2003, 23:53 [IST]