వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్కౌంటర్లో జైష్ ఛీఫ్ బాబా మృతి
హైదరాబాద్: ఫిల్మ్ నగర్ సమీపంలోని బౌద్ధ నగర్ లో అక్రమ ఇళ్ళను పోలీసు అధికారుల సహాయంతో రెవిన్యూ సిబ్బంది కూల్చి వేస్తున్న సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇద్దరు పోలీసులు సహా ఐదుగురు గాయపడ్డారు.
బౌద్ధ నగర్ అక్రమ కట్టడాలవిషయంలో స్ధానికులకు రెవిన్యూ అధికారులకు మధ్య చాలా కాలంగావివాదం నడుస్తున్నప్పటికీ మంగళవారం నాడు ఉన్నతాధికారుల నుంచి కూల్చివేత ఉత్తర్వులు వచ్చాయి. కూల్చివేతలను మహిళలు అడ్డుకోవడంతో వారిని దూరంగా తరలించడానికి మహిళా పోలీసులను నియోగించవలసి వచ్చింది.
Comments
Story first published: Saturday, August 30, 2003, 23:53 [IST]