వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మమతకు కేబినెట్, దత్తాత్రేయ బదిలీ
వరంగల్ః వరంగల్జిల్లా ములుగు ఘనాపూర్ మండలం చేల్యాలగ్రామం వద్ద శనివారం తెల్లవారు జామునజరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు నక్సలైట్లుమరణించారు.
ములుగు ఘనాపూర్ మండలంలోన గత వారం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు నక్సలైట్లు మరణించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన నక్సలైట్లను ఇంకా గుర్తించవలసి ఉంది.
Comments
Story first published: Monday, September 8, 2003, 23:53 [IST]