వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నీటి విడుదలకు కర్నాటక ఓకె
బెంగుళూరుఃఆలమట్టి, తుంగభద్రల నుంచి తాగునీటినిఆంధ్రప్రదేశ్ కు అందించడానికి కర్నాటక లాంఛనంగాఅంగీకరించింది. శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు కర్నాటక ముఖ్యమంత్రిఎస్ ఎం కృష్ణతో సమావేశమై నీటి విషయంపైచర్చలు జరిపారు. ఆలమట్టి నుంచి 50టిఎంసిలను, తుంగభద్ర నుంచి పది టిఎంసిలనీటిని ఆంధ్రపదేశ్ కోరుతున్న విషయం తెలిసిందే.
Comments
Story first published: Saturday, September 20, 2003, 23:53 [IST]