వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టెయిన్స్‌ కేసు: దారాసింగ్‌కు మరణశిక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌: గ్రాహమ్‌ స్టెయిన్స్‌, ఆయన ఇద్దరు కుమారుల హత్య కేసులో దారాసింగ్‌కు ఒరిస్సా కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో మరో 12 మందికి జిల్లా, సెషన్స్‌ జడ్జి మహేంద్ర నాథ్‌ పట్నాయక్‌ జీవిత ఖైదు విధించారు.

భువనేశ్వర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో గల మనోహర్పూర్‌ గ్రామంలో 1999 జనవరి 22వ తేదీ రాత్రి ఒక గుంపు స్టెయిన్స్‌ను, ఆయన ఇద్దరు కుమారులను సజీవంగా దహనం చేసింది. ఈ కేసులో దారాసింగ్‌, మరో 12 మంది నేరం చేసినట్లు కోర్టు ఇటీవల ప్రకటించింది. వారికి సోమవారం శిక్షను ఖరారు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X