వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిఇఎల్‌ సిఎండిగా వై. గోపాలరావు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్ధ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ , మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా వై. గోపాలయ్యారు. 2,500 కోట్ల రూపాయల టర్నోవర్‌ గల ఈ భారీ సంస్ధలో ఆయన బుధవారం బాధ్యతలుస్వీకరించారు.

56 ఏళ్ళ గోపాలరావు ఐఐటి మద్రాసు నుంచి 1967 లో ఎలక్ట్రానిక్స్‌ లో ఇంజినీరింగ్‌ పట్టా పొందారు. 1974లో ఆయన బిఇఎల్‌ లోసీనియర్‌ ఇంజినీరుగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. అమెరికాలోని ఐఇఇఇలో ఆయనసీనియర్‌ సభ్యుడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X