వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రమంతా రెడ్‌ అలెర్ట్‌, తనీఖీలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం నేపథ్యంలో రాష్ట్రమంతా రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ముఖ్యంగా నక్సల్స్‌ ప్రాబల్య ప్రాంతంలో పోలీసులుపెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించారు.

గురువారం గాంధీ జయంతి సందర్భాన్ని పురష్కరించుకొని, ఈ దుశ్చర్యకు నిరసనగా శాంతియాత్రలు నిర్వహించాలని రాష్ట్రమంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఘాతుకానికి నక్సల్స్‌ లోని ఏ దళం పాల్పడిందో తెలుసుకునేందుకు ఇంటిలెజిన్స్‌ ప్రయత్నిస్తోంది. కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ ప్రాంతాల్లోఈ సాయంత్రం నుంచే వాహనాల తనీఖీలు, సోదాలు ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X