వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇది వార్ ఘాతుకమే: హోంమంత్రి
హైదరాబాద్:సీఎం కాన్వాయ్ లో మందుపాతర పేలిందన్న వార్త తెలిసినవెంటనే రాష్ట్ర మంత్రివర్గం హైదరాబాద్లో అత్యవసరంగా సమావేశమైంది. రాష్ట్రహోంశాఖ మంత్రిదేవేందర్ గౌడ్ అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ దుశ్చర్యను మంత్రివర్గం తీవ్రంగాఖండించింది.
అనంతరందేవేందర్ గౌడ్ విలేకరుల సమావేశంలో ఈ ఘాతుకానికిఒడిగట్టింది నక్సలైట్లనేనిప్రకటించారు. క్లైమోర్ మైన్స్ ద్వారా వారు కాన్వాయ్ నుపేల్చినట్లు ప్రాథమిక సమాచారం అందిందని ఆయన తెలిపారు. ప్రత్యేకవిమానంలో ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలనుహైదరాబాద్ తీసుకువస్తున్నామన్నారు. ఈ రాత్రిపదిగంటలకు వారు హైదరాబాద్ కు చేరేఅవకాశం ఉంది.
Comments
Story first published: Wednesday, October 1, 2003, 23:53 [IST]