వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధాని, అద్వానీ ఆందోళన, వాకబు
న్యూఢిల్లీ: తిరుమలలోసీఎం కాన్వాయ్ లో మందుపాతర పేలిన సమాచారంఅందిన వెంటనే ప్రధాని వాజ్ పేయి ఈ ఘటనపై వాకబు చేశారు.
రాష్ట్ర అధికార యంత్రాంగం నుంచి సమాచారసేకరించారు. ఉపప్రధాని అద్వానీ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శితో మాట్లాడారు. బిజేపీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్ కు పయనమయ్యారు.
Comments
Story first published: Wednesday, October 1, 2003, 23:53 [IST]