వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబుపై రాష్ట్రపతి ప్రశంసల జల్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిలో తాను నాయకత్వ లక్షణాలకు సంబంధించి కొత్త కోణాన్ని చూశానని రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ప్రశంసించారు. భాతర వాయుసేన ప్రత్యేకవిమానంలో శుక్రవారం ఇక్కడికి వచ్చిన రాష్ట్రపతి నేరుగా ప్రోటోకాల్ను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు
ముఖ్యమంత్రినిపరామర్శించిన రాష్ట్రపతి ఆయనను కొనియాడారు.నొప్పితో బాధపడుతూ కూడా చంద్రబాబు రాష్ట్రంలోవర్షాలు లేవని, జలాశయాల్లో నీటి గురించిమాట్లాడారని, ప్రజల పట్ల తపన వ్యక్తంచేశారని ఆయన అన్నారు. నీళ్లు లేని డెల్టారైతుల కష్టాల గురించే చంద్రబాబు మాట్లాడారనిఆయన అన్నారు. ప్రజలకు ఏమివ్వగలననే తపనచంద్రబాబులో కనిపించిందని ఆయన అన్నారు.దేశానికి కావాల్సింది ఇటువంటి నాయకులేననిఆయన అన్నారు.
Comments
Story first published: Friday, October 3, 2003, 23:53 [IST]