వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నల్లగొండ జడ్పి చైర్పర్సన్ దుర్మరణం
హైదరాబాద్: నల్లగొండ జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేమవరపు ప్రసన్న శనివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ నుంచి నల్లగొండకు వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె భర్త, కారు డ్రైవర్ కూడా మరణించారు. హైదరాబాద్ నుంచి నల్లగొండ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లా చిట్యాల మండలంపెదకాపర్తి వద్ద ఒక చెట్టు ఢీకొనడంతో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.
Comments
Story first published: Saturday, October 4, 2003, 23:53 [IST]