వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ జడ్‌పి చైర్‌పర్సన్‌ దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వేమవరపు ప్రసన్న శనివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్‌ నుంచి నల్లగొండకు వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె భర్త, కారు డ్రైవర్‌ కూడా మరణించారు. హైదరాబాద్‌ నుంచి నల్లగొండ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లా చిట్యాల మండలంపెదకాపర్తి వద్ద ఒక చెట్టు ఢీకొనడంతో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X