వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు నెలల్లో ప్రకాష్ సింగ్ నివేదిక
న్యూఢిల్లీః ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు భద్రతా వ్యవస్ధనుఅధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంనియమించిన పంజాబ్ మాజీ డిజిపి, బిఎస్ ఎఫ్మాజీ ప్రధానాధికారి ప్రకాష్ సింగ్ మూడు నాలుగురోజుల్లో విచారణ ప్రారంభిస్తారు.
తీవ్రవాద వ్యతిరేకవిధుల్లో విశేష అనుభవం ఉన్న ప్రకాష్ సింగ్నాయకత్వంలో విచారణ సంఘాన్ని నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రిప్రకటించింది. లిఖిత పూర్వక ఉత్తర్వులు తనకుఅందిన తర్వాత విచారణ ప్రారంభిస్తామని, రెండునెలల్లో అధ్యయన నివేదికను సమర్పిస్తానని ప్రకాశ్ సింగ్ఢిల్లీలో వెల్లడించారు.
Comments
Story first published: Saturday, October 4, 2003, 23:53 [IST]