వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐదు అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమీషన్ సోమవారం ప్రకటించింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘర్, ఢిల్లీల ఎన్నికలు డిసెంబర్ ఒకటవ తేదీన,మిజోరం ఎన్నికలు నవంబర్ 20వ తేదీన జరుగుతాయి.మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 2వ తేదీన,మిగతా నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 4వ తేదీన జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమీషనర్ జె.ఎం. లింగ్డోవిలేకరులకు చెప్పారు.
Comments
Story first published: Monday, October 6, 2003, 23:53 [IST]