వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిత్తూరు ఇన్చార్జి ఎస్పి చంద్రశేఖర్ రెడ్డి
తిరుపతి: చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పి)గాఆర్. చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై నక్సల్స్ దాడి నేపథ్యంలో చిత్తూరు ఎస్పి నవీన్ చంద్ను సస్పెండ్ చేసినవిషయం తెలిసిందే. ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని కోరుతూ చిత్తూరు తెలుగుదేశం పార్టీ చేపట్టిన పాదయాత్ర మంగళవారం తిరుమలకు చేరుకుంది.
Story first published: Tuesday, October 7, 2003, 23:53 [IST]