వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబును పరామర్శించిన రంగరాజన్
హైదరాబాద్: నక్సల్స్ దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్సి. రంగరాజన్ బుధవారం పరామర్శించారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిసి పరామర్శించారు.
సందర్శకులతో
బుధవారం
కూడా
ముఖ్యమంత్రి
నివాసం
కిటకిటలాడుతోంది.విద్యార్థులు
కొంత
మంది
జాతీయ
నేతల
వేషధారణలో
వచ్చి
ముఖ్యమంత్రిని
పరామర్శించారు.
జిల్లాల
నుంచి
పెద్ద
సంఖ్యలో
మహిళలు
వచ్చారు.
మంత్రి
బొజ్జల
గోపాలకృష్ణా
రెడ్డి
పూర్తిగా
కోలుకుని
విధులకుహాజరు
కావడానికి
నెల
రోజులైనా
పట్టవచ్చునని
సమాచార
పౌర
సంబంధాల
మంత్రి
సోమిరెడ్డి
చంద్రమోహన్
రెడ్డి
బుధవారం
తిరుపతిలో
చెప్పారు.
Comments
Story first published: Wednesday, October 8, 2003, 23:53 [IST]