వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది వైఎస్‌ బలహీనతః ఉమ్మారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః చంద్రబాబు నాయుడు నక్సలైట్ల దాడిలో గాయపడడం వల్ల ప్రజల్లో వస్తున్న సానుభూతి గురించి తాము ఆలోచించలేదని, ఈ సానుభూతి గురించి కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి మాట్లాడడం వారి బలహీనతను బయట పెడుతోందని తెలుగుదేశం ఎంపి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.

చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బుధవారం ఉదయం ఆయనవిలేకరులతో మాట్లాడారు. డాక్టర్లు చంద్రబాబు నాయుడిని విశ్రాంతి తీసుకోమని కోరారని,అయినా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ముఖ్యమంత్రి వారిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారని దీనివల్ల ఆయనకు వత్తిడి పెరుగుతున్న మాట వాస్తవమేనని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాద రావుఅంగీకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X