వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏడుగురు గజదొంగల అరెస్టు
హైదరాబాద్ః ఏడుగురు అంతర్రాష్ట్ర దొంగలను శుక్రవారం ఇక్కడసైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ లలో దోపిడీలు చేస్తున్నారని, చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్నవీరిని పట్టుకోగలిగామని సైబరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి శుక్రవారం ఇక్కడివిలేకరులకు చెప్పారు. వీరి వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలవిలువైన నగలను, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Thursday, October 16, 2003, 23:53 [IST]