వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడుగురు గజదొంగల అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఏడుగురు అంతర్రాష్ట్ర దొంగలను శుక్రవారం ఇక్కడసైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్‌ తో పాటు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ లలో దోపిడీలు చేస్తున్నారని, చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్నవీరిని పట్టుకోగలిగామని సైబరాబాద్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి శుక్రవారం ఇక్కడివిలేకరులకు చెప్పారు. వీరి వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలవిలువైన నగలను, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X