వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపిపై సానుభూతి భ్రమేః డిఎస్
హైదరాబాద్ః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నక్సలైట్ల డాడి అనంతరం తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో సానుభూతిపెరిగిందనడం భ్రమ మాత్రమేనని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు.
నక్సలైట్ల సమస్యపై తెలుగుదేశం ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయని శుక్రవారం ఆయన ఇక్కడవిలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తెలుగుదేశం హయాంలో 1400 మంది నక్సలైట్లను చంపినట్టుపీపుల్స్ వార్ తన లేఖలో పేర్కొన్నారని, ఈ హింస ఎందుకని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, October 16, 2003, 23:53 [IST]