వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కివీస్‌ లక్ష్యం: 370, నా.రో 49-1

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: న్యూజిలాండ్‌- భారత్‌ ల మధ్య జరుగుతోన్న తొలిటెస్ట్‌ రసవత్తరంగా మారింది. భారత్‌ 4వ రోజు 370 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్‌ శనివారం ఆట ముగిసే సమయానికి ఒకవికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసింది. లంచ్‌ కు ముందు బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ వడివడిగా పరుగులు చేస్తూ..ఆరువికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది.

ద్రావిడ్‌ అర్ధసెంచరీ(73) పూర్తి చేసుకోగా, లక్ష్మణ్‌, ద్రావిడ్‌ లు మరోసారి భారీ భాగస్వామ్యంతో చక్కటి పరుగులుఅందించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి గంట ముందు కివీస్‌ బ్యాటింగ్‌ చేపట్టింది. మార్క్‌ రిచర్‌ సన్‌,విన్సెంట్‌ లు ఆట ప్రారంభించారు.

కుంబ్లే బౌలింగ్‌ లో రిచర్డ్‌ సన్‌ ఔట్‌కాగా, టఫీ నౌట్‌ వాచ్‌ మెన్‌ గా కొనసాగుతున్నాడు. త్వరత్వరగావికెట్లు కూల్చి కివీస్‌ పై ఒత్తిడి పెంచాలన్న గంగూలీ ప్రయత్నం ఫలించలేదు. నలుగురు బౌలర్లతో బౌలింగ్‌ చేసినా ఒకవికెటే లభించింది. ఇంకా స్టార్‌ బ్యాట్స్‌ మెన్‌ లు ఉన్నా కివీస్‌ జట్టు 322 పరుగులను సులువుగా సాధించేనా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X