వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాకీల లాఠీల ధాటికి వ్యక్తి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: పోలీసులదెబ్బలకు విజయవాడలో ఒక వ్యక్తి మృతి చెందాడు. చుండూరు వెంకటేశ్వరరావు అనే వ్యాపారి పోలీసులుదెబ్బలకు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి.

పది రోజలు క్రితం అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్నాడనే ఆరోపణపై వెంకటేశ్వరరావును పోలీసులుఅరెస్టు చేశారు. ఆ తర్వాత వదిలేశారు. అయితే అతనికి ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. దీంతో అతడ్నివిజయవాడలోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతను అస్పత్రిలో మరణించాడు. పోలీసులదెబ్బలకే వెంకటేశ్వరరావు మరణించినట్లు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులు, వ్యాపారులు పరామర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X