వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షెట్టి హంతకుల్లో నలుగురికి మరణశిక్ష
దుబాయ్: మాఫియా డాన్ శరద్షెట్టి హత్య కేసులో నలుగురు భారతీయులకు దుబాయ్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది.
దుబాయ్లోని ఇండియా క్లబ్ వద్ద ఈ ఏడాది జనవరిలో జరిగి శరద్షెట్టి హత్య కేసులో ఆరుగురు భారతీయులు నిందితులు.కరన్ సింగ్ మాన్సింగ్, మనోజ్ ముదన్నా కొటియాన్, అమర్ బహుదూర్ రామ్,విమనల్ కుమార్ రామ్లకు కోర్టు మరణశిక్ష విధించింది. వాసా కివత్కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. తగిన సాక్ష్యాలు లేకపోవడంతో అబ్దుల్ మజీద్ సయ్యద్ఖాన్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
Story first published: Wednesday, October 15, 2003, 23:53 [IST]