వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్తో చర్చలు: ఎమ్మెస్సార్ సూచన
హైదరాబాద్:పీపుల్స్వార్ నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అభిప్రాయపడ్డారు.
పీపుల్స్వార్ దాడిలోగాయపడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆయన గురువారం పరామర్శించారు.తాను వ్యక్తిగత స్థాయిలోనే ముఖ్యమంత్రిని పరామర్శించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపాలని, లేదంటే పరిస్థితివిషమిస్తుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, October 16, 2003, 23:53 [IST]