వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌తో చర్చలు: ఎమ్మెస్సార్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పీపుల్స్‌వార్‌ నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అభిప్రాయపడ్డారు.

పీపుల్స్‌వార్‌ దాడిలోగాయపడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆయన గురువారం పరామర్శించారు.తాను వ్యక్తిగత స్థాయిలోనే ముఖ్యమంత్రిని పరామర్శించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపాలని, లేదంటే పరిస్థితివిషమిస్తుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X