వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రలో బంక్లో యువకుడి హత్య
హైదరాబాద్: హైదరాబాద్లోనిసైదాబాద్లోని ఒక పెట్రోల్ బంక్లో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మల్లేష్ అనే యువకుడ్ని దుండగులు గురువారంనాడు హత్య చేశారు.
పోలీసుల కథనం ప్రకారం- మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మల్లేష్ అనే యువకుడు ఐదు నెలల క్రితం హైదరాబాద్ వచ్చిసైదాబాద్లోని పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు. గురువారంనాడు ఇద్దరు యువకులు మోటార్సైకిల్పై వచ్చి క్యాస్బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేశారు. మల్లేష్ ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయగా ఇద్దరి ఒక వ్యక్తి కత్తెరతో పొడిచారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో యువకుడు గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించేలోగానే మల్లేష్ చనిపోయాడు.
Story first published: Thursday, October 16, 2003, 23:53 [IST]