వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాణసంచా పేలి నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

బస్తీ: అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచాపేలి ఉత్తరప్రదేశ్‌లో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని రుడాలి గ్రామంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కె.కె. సక్సేనా చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా బాణసంచాను తయారు చేస్తుండగా పేలినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X