వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాణసంచా పేలి నలుగురు మృతి
బస్తీ: అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచాపేలి ఉత్తరప్రదేశ్లో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని రుడాలి గ్రామంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కె.కె. సక్సేనా చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా బాణసంచాను తయారు చేస్తుండగా పేలినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, October 19, 2003, 23:53 [IST]