వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు మృతి, 57 మందికి గాయాలు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: ఒకటిన్నర గంటల వ్యవధిలోమిలిటెంట్లు కాశ్మీర్‌ లోయలో రద్దీగా ఉన్న రెండు చోట్లమిలిటెంట్లు గ్రెనేడ్స్‌ వేశారు. దీంతో ఇద్దరు పౌరులు మరణించగా, 57 మంది గాయపడ్డారు.

సెంట్రల్‌ శ్రీనగర్‌లోని బట్మాలూలో గల సరిహద్దు భద్రతా బలగాల పికెట్‌పై మిలిటెంట్లు గ్రెనేడ్‌ విసిరారు. అది గురి తప్పి రోడ్డుపై పడింది. దాంతో 51 మంది గాయపడ్డారు. ఇందులో ఒక ఆర్మి జవాను కూడా ఉన్నాడు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

మరో సంఘటనలో రద్దీగా వుండే అనంతనాగ్‌ జిల్లాలోని లాల్‌ చౌక్‌లో రోడ్డుపై వెళ్తున్న భద్రతా బలగాల వాహనంపై గ్రెనేడ్‌ విసిరారు. ఈ గ్రెనేడ్‌ గురి తప్పి రోడ్డుపై పడింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా ఏడుగురు గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X