వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముందస్తు ఎన్నికలెందుకో చెప్పండిః కాంగ్రెస్
హైదరాబాద్ః ఈసీజన్ లో విత్తనాల కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.సచివాలయంలో మంగళవారం ఆయన వ్యవసాయ శాఖఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
రైతులకుసబ్సిడీ విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని,జొన్న, పత్తి, పొద్దుతిరుగుడు విత్తనాలపైసరఫరాపై శ్రద్ధ వహించాలని ఆయనసూచించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రినిమ్మల కిష్టప్ప, పంచాయితీ రాజ్ శాఖ మంత్రినాగం జనార్ధన రెడ్డి పాల్గొన్నారు.
Comments
Story first published: Tuesday, October 21, 2003, 23:53 [IST]