వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వీల్ డిస్క్ బ్రేకేజీ వల్లే ప్రమాదం
Posted on 29-10-03
హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికలకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బిజెపి) కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.బుధవారం ఇక్కడ జరిగిన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలసమావేశంలో ఈ ప్రణాళికను ఖరారు చేశారు.
వచ్చే నెల 15వ తేదీనుంచి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులునిర్వహించనున్నట్లు సమావేశానంతరంకేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయప్రకటించారు. అనంతరం మూడు ప్రాంతీయసదస్సులు నిర్వహిస్తామని, రాయలసీమ, తెలంగాణ, కోస్తా ప్రాంతీయసదస్సులు పెద్ద యెత్తున జరుగుతాయని ఆయనచెప్పారు. వాజ్పేయి ప్రభుత్వం సాధించిన విజయాలను, రైతులకు ఇచ్చిన రాయితీల గురించి ప్రజల్లోకితీసికెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టామనిఆయన చెప్పారు.
Story first published: Thursday, October 23, 2003, 23:53 [IST]