వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నుపండువుగా ఆఫ్రో-ఆసియన్‌ గేమ్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభా ఎన్నికలకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని,అందుకు పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని బీజేపీ పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ శివారులలో బీజేపీ నిర్వహిస్తోన్న చింతక్‌ బైఠక్‌ ముగిసిన సందర్భంగా ఆపార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యాక్షుడు వి.శేషగిరిరావు విలేకరులతో మాట్లాడుతూ..ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశం మొగ్గుచూపుతోందని ఆయన తెలిపారు.

నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంపైనే ఈ సమాలోచనల్లో చర్చించారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై దాడి అనంతరం సానుభూతి వెల్లువెత్తుతోంది. దీన్ని టీడీపీ వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

డిసెంబర్‌ 15 నుంచి యువ ఓటర్ల సమ్మేళనం, నవంబర్‌ లో భూమికోసం, నీటికోసం వంటి కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. 100 నియోజకవర్గాల్లో పార్టీ పనితీరును సమీక్షస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X