వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ గెలిస్తే సిఎం ఎవరు? బిజెపి
Posted on 31-10-03
హైదరాబాద్ఃఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన మార్కుల కుంభకోణానికిసంబంధించి తొమ్మిది మందిని శుక్రవారం అరెస్టుచేశారు. వీరిలో బోర్డు మాజీ కమిషనర్ పిఎ, మరో బోర్డు ఉద్యోగిఉన్నారు.
68 మంది ఇంటర్విద్యార్ధుల మార్కులను తారుమారు చేయడానికిప్రయత్నం జరిగింది. ఈ కుంభకోణంలో బోర్డు ఉద్యోగులుఇద్దరికి మాత్రమే ప్రమేయం ఉందని, మిగితావారంతా దళారులేనని నగర పోలీసు కమిషనర్ ఆర్ పి సింగ్చెప్పారు. ఇంటర్ మార్కుల కుంభకోణానికి నిరసనగా వివిధవిద్యార్ధి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలునిర్వహించారు.
Comments
Story first published: Sunday, October 26, 2003, 23:53 [IST]