వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ గెలిస్తే సిఎం ఎవరు? బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 31-10-03

హైదరాబాద్‌ఃఇంటర్మీడియట్‌ బోర్డులో జరిగిన మార్కుల కుంభకోణానికిసంబంధించి తొమ్మిది మందిని శుక్రవారం అరెస్టుచేశారు. వీరిలో బోర్డు మాజీ కమిషనర్‌ పిఎ, మరో బోర్డు ఉద్యోగిఉన్నారు.

68 మంది ఇంటర్‌విద్యార్ధుల మార్కులను తారుమారు చేయడానికిప్రయత్నం జరిగింది. ఈ కుంభకోణంలో బోర్డు ఉద్యోగులుఇద్దరికి మాత్రమే ప్రమేయం ఉందని, మిగితావారంతా దళారులేనని నగర పోలీసు కమిషనర్‌ ఆర్‌ పి సింగ్‌చెప్పారు. ఇంటర్‌ మార్కుల కుంభకోణానికి నిరసనగా వివిధవిద్యార్ధి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలునిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X