వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Home
Posted on 27-10-03
కోస్తా రహదారి ప్రారంభం
నెల్లూరుఃస్వర్ణ చతుర్భుజం పథకం కింద నెల్లూరు నుంచిశ్రీకాకుళం జిల్లా తడ వరకు నిర్మించిన నాలుగు లైన్ల కోస్తా రహదారికి ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ సోమవారం ఉదయం ప్రారంభించారు. కోస్తా అభివృద్ధికి ఈ రహదారి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ రహదారిని జాతికి అంకితం చేసిన సందర్భంగా అద్వానీ అన్నారు. నెల్లూరు జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అద్వానీకి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్ నాధ్సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
Comments
Story first published: Monday, October 27, 2003, 23:53 [IST]