వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 27-10-03

కోస్తా రహదారి ప్రారంభం

నెల్లూరుఃస్వర్ణ చతుర్భుజం పథకం కింద నెల్లూరు నుంచిశ్రీకాకుళం జిల్లా తడ వరకు నిర్మించిన నాలుగు లైన్ల కోస్తా రహదారికి ఉప ప్రధాని ఎల్‌ కె అద్వానీ సోమవారం ఉదయం ప్రారంభించారు. కోస్తా అభివృద్ధికి ఈ రహదారి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ రహదారిని జాతికి అంకితం చేసిన సందర్భంగా అద్వానీ అన్నారు. నెల్లూరు జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అద్వానీకి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్‌ నాధ్‌సింగ్‌, బిజెపి జాతీయ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X