వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 28-10-03



మెదక్‌: మెదక్‌ జిల్లా గజ్వెల్‌ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. ఆర్టీసి బస్సుమీది నుంచి దూసుకెళ్లడంతో ఈ మరణాలు సంభవించాయి. ఈ ప్రమాదంలో మరికొంత మంది గాయపడ్డారు.

ఒంటి మాను చెక్‌పోస్టు వద్ద అదుపు తప్పిన ఆర్టీసి బస్సు మొదట మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో మోటార్‌ సైకిల్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు మరణించారు. అటు తర్వాత రోడ్డు పక్కన సీతాఫలాలు అమ్ముకుంటున్నవారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆరుగు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఆ బస్సు కరీంనగర్‌ జిల్లా జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X