వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రకుసుప్రీం ధిక్కార నోటీసు

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 28-10-03

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు మంగళవారం కోర్టు ధిక్కార నోటీసును జారీ చేసింది. హర్యానా, తమిళనాడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కూడా సుప్రీంకోర్టు ఈ నోటీసు జారీ చేసింది.

పాఠశాలలు, కళాశాలల్లో పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చకపోవడంపై సుప్రీంకోర్టు ఈ మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 25వ తేదీన కోర్టుకుహాజరై కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు చేపట్టరాదో స్పష్టం చేయాలని జస్టిస్‌ ఎన్‌. సంతోష్‌ హెగ్డే, జస్టిస్‌ బి.పి. సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X