వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియా మీర్జాకు బంగారు పతకం

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 30-10-03

హైదరాబాద్‌: ఆఫ్రో-ఏషియన్‌గేమ్స్‌ టెన్నిస్‌ ఉమెన్‌ సింగిల్స్‌ లో సానియా మీర్జాస్వర్ణపతకం కైవసం చేసుకొంది. గురువారం జరిగినఫైనల్స్‌ లో భారత్‌ కే చెందిన రష్మీ చక్రవర్తిపైహైదరాబాద్‌ కు చెందిన సానియా మీర్జా 7-6, 7-3 తేడాతోవిజయం సాధించింది. ఇటీవల వింబుల్డన్‌గర్ల్స్‌ డబుల్స్‌ ఛాంపియన్‌ షిప్‌ సాధించినసానియా మంచి ఫామ్‌ లో ఉంది. సానియాకు స్వర్ణం, రష్మీకి రజతం లభించడంతో భారత్‌ పతకాలపట్టికలో ముందంజలో కొనసాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X