వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సానియా మీర్జాకు బంగారు పతకం
Posted on 30-10-03
హైదరాబాద్: ఆఫ్రో-ఏషియన్గేమ్స్ టెన్నిస్ ఉమెన్ సింగిల్స్ లో సానియా మీర్జాస్వర్ణపతకం కైవసం చేసుకొంది. గురువారం జరిగినఫైనల్స్ లో భారత్ కే చెందిన రష్మీ చక్రవర్తిపైహైదరాబాద్ కు చెందిన సానియా మీర్జా 7-6, 7-3 తేడాతోవిజయం సాధించింది. ఇటీవల వింబుల్డన్గర్ల్స్ డబుల్స్ ఛాంపియన్ షిప్ సాధించినసానియా మంచి ఫామ్ లో ఉంది. సానియాకు స్వర్ణం, రష్మీకి రజతం లభించడంతో భారత్ పతకాలపట్టికలో ముందంజలో కొనసాగుతోంది.
Comments
Story first published: Thursday, October 30, 2003, 23:53 [IST]