వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంగీత కళానిధి సెమ్మన్‌ గుడి అస్తమయం

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 30-10-03

చెన్నైః ప్రముఖ కర్నాటక సంగీతవిద్వాంసుడు సెమ్మన్‌ గుడి శ్రీనివాస అయ్యర్‌ శుక్రవారంఉదయం ఇక్కడ మరణించారు. శ్రీనివాస అయ్యర్‌ తంజావూరు జిల్లాసెమ్మన్‌ గుడి గ్రామంలో 1908 జులై 25 నజన్మించారు. ఎనిమిదో ఏట నుంచే ఆయన కర్నాటక సంగీత అభ్యాసం ప్రారంభించారు.

ఆనాటి ప్రముఖవిద్వాంసులు గొట్టువాద్యం శాఖరామారావు, మహరాజపురంవిశ్వనాధ అయ్యర్‌ ఆయన గురువులు. 1926 లో తొలి సంగీత కచేరి చేసినఆయన ఆ తదుపరి సంవత్సరం పట్న ప్రవేశంచేశారు. 1948 లో ఆయనకు సంగీత కళానిధి అవార్డు లభించింది. గురువువిశ్వనాధ అయ్యర్‌ కు ఈ అవార్డు వచ్చిన మరుసటిసంవత్సరమే శిష్యుడికి రావడం ఆయన ప్రతిభకుతార్కాణం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X