వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బంధువులను దూరంగా ఉంచాః బాబు
హైదరాబాద్ః సంస్కరణలుఅనివార్యమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎప్పుడూ నిర్మాణాత్మకంగావ్యవహరించలేదని ఆయన విమర్శించారు. ఏ కార్యక్రమం చేపట్టినాదానిని రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు.
తాను ఏవిషయంలోనూ రాజీపడలేదని, ఎప్పుడూ అవినీతినిప్రోత్సహించలేదని, బంధువులను, స్నేహితులనుదూరంగా ఉంచానని చంద్రబాబు నాయుడు అన్నారు. గతఎనిదిన్నర ఏళ్ళుగా తెలుగుదేశం ప్రభుత్వంమహిళల అభివృద్ధికి కృషి చేసిందనిఆయన గురువారం వివిధ టీవీ ఛానల్స్ ద్వారావిడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్టులో పేర్కొన్నారు.ఇళ్ళు, భూమి పట్టాల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుఆయన చెప్పారు.
Comments
Story first published: Thursday, January 1, 2004, 23:53 [IST]