వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమాలీతో వాజ్‌పేయి భేటీ ఇస్లామాబాద్‌: భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్‌ ప్రధాని జఫరుల్లా ఖాన్‌తో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉభయదేశాల విదేశాంగ శాఖా మంత్రులు కూడా ఉన్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతిః మూడో తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగాపెరిగింది.

నూతన సంవత్సరం సందర్భంగా దైవదర్శనానికి వచ్చిన వారు కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను కూడా చూడాలని ఇక్కడే ఉండిపోవడం కూడా ఈ పరిస్ధితికి ఒక కారణమని అధికారులు చెప్పారు.సర్వ దర్శనానికి 80 గంటలకు పైగా, ప్రత్యేక దర్శనానికి 40 గంటలుపైగా పడుతోంది. భక్తులందరికీ వసతి ఏర్పాట్లు లేకపోవడంతో చాలామంది రాత్రంతా ఆరుబయటే ఉండిపోవలసి వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X