వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
నక్సలైట్ సమస్యను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించగలమని, దాని మూలాలను పరిశీలించి చర్చల ద్వారా మాత్రమే దాన్ని పరిష్కరించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. కేంద్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) ఉగ్రవాద సమస్యను పరిష్కరించడానికి అనుసరిస్తున్న విధానాన్ని చూసైనా చంద్రబాబు నేర్చుకోవాలని ఆయన అన్నారు. తీవ్రవాదులతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఘర్షణ వైఖరి అవలంభిస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి పూనుకున్నారని ఆయన అన్నారు. తీవ్రవాదుల పట్ల ఘర్షణ వైఖరి అవలంభిస్తే సమస్య పరిష్కారం కాకపోగా మరింతగా దుష్పరిణామాలు సంభవిస్తాయని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, January 6, 2004, 23:53 [IST]