వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
వేతన సవరణ సంఘం (పిఆర్ఎసి) తుది నివేదిక సిఫార్సులనే అమలు చేస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలోని మరో 110 మండలాలను మంత్రి వర్గం కరువు మండలాలుగా ప్రకటించాలని నిర్ణయించింది. దీనికితోడు రైతులు తీసుకున్న సహకార రుణాలపై ఐదు శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
Comments
Story first published: Tuesday, January 6, 2004, 23:53 [IST]