వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో మరోసారి ముఠా కక్షలు పడగ విప్పాయి. అనంతపురం జిల్లా రావులచెరువు గ్రామంలో ముగ్గురు ముఠాకక్షలకు బలయ్యారు. రావులచెరువు గ్రామ సర్పంచ్‌ చంద్రశేఖర్‌ రెడ్డితో పాటు ముగ్గురిని ప్రత్యర్థులు మంగళవారం హత్య చేశారు. ధర్మవరం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో గ్రామ సమస్యలపై చర్చించి తిరిగి వస్తుండగా చంద్రశేఖర్‌ రెడ్డిపై, ఆయన అనుచరులపై ప్రత్యర్థులు దాడి చేశారు. దాదాపు 15 మంది ఈ దాడిలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X