వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
అనంతపురం: అనంతపురం జిల్లాలో మరోసారి ముఠా కక్షలు పడగ విప్పాయి. అనంతపురం జిల్లా రావులచెరువు గ్రామంలో ముగ్గురు ముఠాకక్షలకు బలయ్యారు. రావులచెరువు గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ముగ్గురిని ప్రత్యర్థులు మంగళవారం హత్య చేశారు. ధర్మవరం సబ్ ఇన్స్పెక్టర్తో గ్రామ సమస్యలపై చర్చించి తిరిగి వస్తుండగా చంద్రశేఖర్ రెడ్డిపై, ఆయన అనుచరులపై ప్రత్యర్థులు దాడి చేశారు. దాదాపు 15 మంది ఈ దాడిలో పాల్గొన్నారు.
Comments
Story first published: Tuesday, January 6, 2004, 23:53 [IST]