వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలో గురువారం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలోని విశదల వద్ద ఆర్టీసి బస్సు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆటోలోని ప్రయాణికులతో పాటు డ్రైవర్‌ కూడా మరణించాడు. ఆటోలో ప్రయాణిస్తున్నవారందరూ కూలీలే. బస్సు మరో ఆటోను ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X