వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్
రాంచీ: జార్ఖండ్ బంద్ గురువారం హింసాత్మకంగా మారింది. తీవ్రవాదులు పాలము జిల్లాలో రైల్వే వంతెనను పేల్చేశారు. లతేహార్ జిల్లాలో మూడు గూడ్స్ రైలు ఇంజన్లను తగులబెట్టారు. ఈ సంఘటనలు గురువారం తెల్లవారుజామున జరిగాయి.
Comments
Story first published: Thursday, January 8, 2004, 23:53 [IST]