వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేయాలని సుప్రీంకోర్టు పిటిషన్దార్లకు సూచించింది. హైకోర్టులో న్యాయం జరగకపోతేనే తమ వద్దకు రావాలని సుప్రీంకోర్టు పిటిషన్దార్లకు సూచించింది.
Comments
Story first published: Thursday, January 8, 2004, 23:53 [IST]