వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దాఖలు చేయాలని సుప్రీంకోర్టు పిటిషన్‌దార్లకు సూచించింది. హైకోర్టులో న్యాయం జరగకపోతేనే తమ వద్దకు రావాలని సుప్రీంకోర్టు పిటిషన్‌దార్లకు సూచించింది.

చంద్రబాబునాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారని ఆరోపిస్తూ దీనిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టుకు వెళ్లాని సుప్రీంకోర్టు పిటిషనర్లను ఆదేశించింది. కాంగ్రెస్‌ మాజీ శాసనసభ్యుడు కన్నా లక్ష్మినారాయణ, కాంగ్రెస్‌ నాయకుడు కె.ఆర్‌. అమోస్‌ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్‌ను దాఖలు చేశారు. చంద్రబాబునాయుడు 76 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కలిగి వున్నారని, అది నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పటిషన్‌దార్లు పేర్కొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X