వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః బోగస్‌ ఓటర్ల ఏరివేతపై ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించడానికి తెలుగుదేశం నాయకులు సన్నద్ధమవుతున్నారు.

ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ అపాయింట్‌ మెంట్‌ కోరామని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో కొత్త ఓటర్ల సంఖ్య బాగా పెరగడంలో ఆశ్చర్యం లేదని, బోగస్‌ పేరిట నిజమైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించకుండా చూడాలని తెలుగుదేశం కోరుతోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X